అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం చాలా సాధారణమైపోయింది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, సూప్స్, మంచూరియా వంటి చైనీస్ వంటకాల్లో ప్రత్యేక రుచి ...

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కుర్చీకి పరిమితమై పని చేయడం సాధారణంగా మారిపోయింది. అయితే ఎక్కువసేపు తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల మోకాళ్లు, నడుము, తుంటి ...

మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?

మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?

అంతర్జాతీయ వైద్య సంస్థ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదికల ప్రకారం మటన్‌లోని అన్ని భాగాల్లో కొవ్వు ఒకేలా ఉండదని స్పష్టమవుతోంది. మనం ఎంచుకునే ముక్క ఆధారంగా కేలరీలు, సంతృప్త ...

మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ

మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ

ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్ తలనొప్పి, రక్తహీనత (అనీమియా) ప్రధానమైనవిగా మారాయి. తాజా పరిశోధనల ప్రకారం ఈ రెండు సమస్యల మధ్య ...

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

ఉప్పల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆదర్శ నగర్‌లో సురేశ్‌ తన భార్య జెస్సికాను కత్తితో పొడిచి హత్య చేశాడు. నర్సుగా పని చేస్తున్న ...

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

గబ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అభిరూప్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా బయ్యారం మండలం ...

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

కృష్ణా జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణా జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణాజిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అత్త రజని (60, కుమార్తె ...

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ...

‘శ్రీనివాస మంగాపురం’ జులై 30న థియేటర్లలో విడుదల

‘శ్రీనివాస మంగాపురం’ జులై 30న థియేటర్లలో విడుదల

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరపైకి అడుగుపెడుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి ...

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘నెడుంకండం మిరాకిల్’ టైటిల్ విడుదల

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘నెడుంకండం మిరాకిల్’ టైటిల్ విడుదల

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో దిలీశ్ కుమార్ పోతన్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘నెడుంకండం మిరాకిల్’ అనే టైటిల్‌ను ...

జులై 5న పెళ్లి చేసుకోనున్న ఆమిర్ ఖాన్

జులై 5న పెళ్లి చేసుకోనున్న ఆమిర్ ఖాన్

బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ నటించిన క్లాసిక్ చిత్రం ‘లగాన్’ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. అశుతోష్ గోవారికర్ ...

మా రోజుల్లో ప్రిపరేషన్‌ అనే పదమే ఉండేది కాదు: అమితాబ్ బచ్చన్

మా రోజుల్లో ప్రిపరేషన్‌ అనే పదమే ఉండేది కాదు: అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. తన బ్లాగ్‌లో ఆయన, తన కాలం నాటి సినిమా పరిస్థితులు మరియు నటన ...

జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘పెద్ది’

జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘పెద్ది’

రామ్‌ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ...

ఆస్ట్రియాపై స్పెయిన్ ఘన విజయం.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది

ఆస్ట్రియాపై స్పెయిన్ ఘన విజయం.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ తన హవాను కొనసాగించింది. ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించిన స్పానిష్ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. మ్యాచ్ మొత్తం స్పెయిన్ ...

94 ఏళ్ల తర్వాత నాకౌట్‌లో గెలిచిన స్విట్జర్లాండ్

94 ఏళ్ల తర్వాత నాకౌట్‌లో గెలిచిన స్విట్జర్లాండ్

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. దాదాపు 94 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ దశలో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి అర్హత సాధించింది. 32 ...

సాయి సుదర్శన్ అజేయ శతకం: భారత్–ఎ బలమైన స్థితిలో

సాయి సుదర్శన్ అజేయ శతకం: భారత్–ఎ బలమైన స్థితిలో

శ్రీలంక–ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్–ఎ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్–ఎ ఒక వికెట్ ...

519 నిమిషాలు గోల్ ఇవ్వకుండా రికార్డు సృష్టించిన ఉనాయ్ సైమన్

519 నిమిషాలు గోల్ ఇవ్వకుండా రికార్డు సృష్టించిన ఉనాయ్ సైమన్

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్ సైమన్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్ ముగిసే సమయానికి అతను వరుసగా 519 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా ...

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్‌లో గుకేశ్ పుంజుకున్నాడు

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్‌లో గుకేశ్ పుంజుకున్నాడు

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న జాగ్రెబ్ అంచె టోర్నీలో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. ర్యాపిడ్ విభాగంలో ఆరు రౌండ్ల తర్వాత ...

టాటా ఎలక్ట్రానిక్స్ డేటా చౌర్యంపై ప్రభుత్వం దర్యాప్తు

టాటా ఎలక్ట్రానిక్స్ డేటా చౌర్యంపై ప్రభుత్వం దర్యాప్తు

టాటా ఎలక్ట్రానిక్స్‌లో డేటా చౌర్యం ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్లు ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. ఈ ఘటనలో యాపిల్ ఇంకా విడుదల చేయని ఓ ...

అదానీ ఎంటర్‌ప్రైజెస్ క్యూఐపీ ఇష్యూ పరిమాణం రూ.15,000 కోట్లకు పెంపు

అదానీ ఎంటర్‌ప్రైజెస్ క్యూఐపీ ఇష్యూ పరిమాణం రూ.15,000 కోట్లకు పెంపు

అదానీ ఎంటర్‌ప్రైజెస్ అర్హులైన సంస్థాగత మదుపర్ల (QIP)కు షేర్ల జారీ పరిమాణాన్ని పెంచింది. తొలుత రూ.10,000 కోట్లుగా నిర్ణయించిన ఈ ఇష్యూను ఇప్పుడు రూ.15,000 కోట్లకు పెంచినట్లు ...

1.14 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న హెచ్‌సీఎల్ టెక్

1.14 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న హెచ్‌సీఎల్ టెక్

ఐరోపా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్చూన్ గ్లోబల్-50 జాబితాలోని ఓ ప్రముఖ కంపెనీ నుంచి 1.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,500 కోట్ల) భారీ ప్రాజెక్ట్‌ను పొందినట్లు ...

విమానాల నిర్వహణ కోసం ఎయిరిండియా–సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం

విమానాల నిర్వహణ కోసం ఎయిరిండియా–సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ అనుబంధ సంస్థ సియా ఇంజినీరింగ్ కలిసి విమానాల మరమ్మతులు, నిర్వహణ, ఓవర్‌హాలింగ్ (MRO) సేవల కోసం సంయుక్త ...

జులైలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల వరుస: ఒప్పో నుంచి సామ్‌సంగ్ వరకు

జులైలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల వరుస: ఒప్పో నుంచి సామ్‌సంగ్ వరకు

జులై నెలలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లాంచ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఒప్పో తన కొత్త రెనో 16, రెనో 16C సిరీస్ ఫోన్లను విడుదల చేసి వినియోగదారుల ...

కాపీరైట్ ఉల్లంఘనపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

కాపీరైట్ ఉల్లంఘనపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌లలో భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. తాజాగా టెలిగ్రామ్ (Telegram)కు కాపీరైట్ ఉల్లంఘన కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని నోటీసులు ...

టాప్-10 కార్ల జాబితాలో టాటా పంచ్, నెక్సాన్ ఆధిపత్యం

టాప్-10 కార్ల జాబితాలో టాటా పంచ్, నెక్సాన్ ఆధిపత్యం

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం జూన్ నెలలో తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో తొలి రెండు ...

ట్రంప్‌కు 321 వజ్రాలతో బంగారు ఉంగరం బహూకరించిన బెల్జియం

ట్రంప్‌కు 321 వజ్రాలతో బంగారు ఉంగరం బహూకరించిన బెల్జియం

అమెరికా 250వ స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా బెల్జియం వజ్రాల పరిశ్రమ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన బహుమతిని అందజేసింది. 321 వజ్రాలు, 56 రత్నాలు, పచ్చలు పొదిగిన ...

భారత్ తరఫున ఖమేనీకి నివాళులర్పించిన ప్రతినిధులు

భారత్ తరఫున ఖమేనీకి నివాళులర్పించిన ప్రతినిధులు

ఇరాన్ దివంగత సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ...

ఖాళీ సమయాల్లో వార్తాపత్రికలు చదువుతా: డొనాల్డ్ ట్రంప్

ఖాళీ సమయాల్లో వార్తాపత్రికలు చదువుతా: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా వార్తాపత్రికలు చదువుతానని, వాటిలోనూ తన గురించి వచ్చిన ...

ఖమేనీ అంత్యక్రియలు.. పక్కనే 14 నెలల మనవరాలి శవపేటిక

ఖమేనీ అంత్యక్రియలు.. పక్కనే 14 నెలల మనవరాలి శవపేటిక

ఇరాన్ దివంగత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌లో ఆయనతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యుల శవపేటికలను ప్రజల సందర్శనార్థం ...

ఇరాన్ అధికారులపై ఇజ్రాయెల్ హత్యాయత్న ఆరోపణలు ఖండన

ఇరాన్ అధికారులపై ఇజ్రాయెల్ హత్యాయత్న ఆరోపణలు ఖండన

పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు పాల్పడే అవకాశం ఉందన్న అమెరికా మీడియా ...

భారత సైనిక దళాల ఆధునికీకరణకు రూ.52 వేల కోట్ల ప్రతిపాదనకు ఆమోదం

భారత సైనిక దళాల ఆధునికీకరణకు రూ.52 వేల కోట్ల ప్రతిపాదనకు ఆమోదం

దేశ సైనిక దళాల పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి రూ.52,000 కోట్ల విలువైన ఆధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ...

భారత్‌లో ఉంటే సీఈవో అయ్యేదాన్ని కాదేమో: ఇంద్రా నూయీ

భారత్‌లో ఉంటే సీఈవో అయ్యేదాన్ని కాదేమో: ఇంద్రా నూయీ

బహుళజాతి సంస్థ పెప్సీకో మాజీ చైర్‌పర్సన్, సీఈవో ఇంద్రా నూయీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా కాకుండా భారత్‌ సహా ఇతర దేశాల్లో ఉండి ఉంటే తాను ...

నలందా గ్రామంలో విచిత్ర ఆచారం: వరి నాట్లు నిలిచిపోయాయి

నలందా గ్రామంలో విచిత్ర ఆచారం: వరి నాట్లు నిలిచిపోయాయి

బిహార్‌లోని నలందా జిల్లా గంధూపుర్‌ గ్రామంలో విచిత్రమైన సంప్రదాయం కారణంగా వరి సాగు నిలిచిపోయింది. గ్రామంలోని పొలాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయి, నీటి ...

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ఆరెస్సెస్‌ స్పందన

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ఆరెస్సెస్‌ స్పందన

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) తొలిసారి స్పందించింది. ఈ ఘటనను అసాధారణమైనదిగా పరిగణించాలని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ...

అమరనాథ్ యాత్ర ప్రారంభం: తొలి రోజు 12 వేల మంది దర్శనం

అమరనాథ్ యాత్ర ప్రారంభం: తొలి రోజు 12 వేల మంది దర్శనం

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వాతావరణ అవాంతరాల మధ్య ఈ ఏడాది అమరనాథ్‌ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. “హర హర మహాదేవ్‌” నినాదాలతో బయల్దేరిన భక్తులు తొలి రోజే ...

పుణె యువ రియల్టర్‌ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగం

పుణె యువ రియల్టర్‌ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగం

పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ (లై ...

భద్రాచల రామాలయ అభివృద్ధికి రూ.586 కోట్ల బృహత్తర ప్రణాళిక

భద్రాచల రామాలయ అభివృద్ధికి రూ.586 కోట్ల బృహత్తర ప్రణాళిక

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు, భక్తులు పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో నిర్వహించే పూజా ముహూర్తాలను దేశవ్యాప్తంగా అనుసరిస్తుండటం ...

నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిడ్జిల్‌ మండలానికి సీఎం హోదాలో ఆయన రానున్నారు. 2006 జులై ...

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక: వాతావరణ శాఖ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక: వాతావరణ శాఖ

వాతావరణ శాఖ రాష్ట్రానికి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ...

టీఆర్‌ఎస్‌ పార్టీ పేరుపై అభ్యంతరాలు: ఈసీకి ఫిర్యాదులు

టీఆర్‌ఎస్‌ పార్టీ పేరుపై అభ్యంతరాలు: ఈసీకి ఫిర్యాదులు

కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు, ఫిర్యాదులు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ...

20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి

20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. ఈ ప్రయాణాన్ని తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ...

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. విజయవాడలోని లోక్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, ...

సర్బానంద సోనోవాల్‌తో బీసీ జనార్దన్‌రెడ్డి భేటీ

సర్బానంద సోనోవాల్‌తో బీసీ జనార్దన్‌రెడ్డి భేటీ

తూర్పు తీరాన్ని పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్‌బిల్డింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రంతో పాటు పరిశ్రమలతో సమన్వయంగా పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ...

అరకు అభివృద్ధి, సంక్షేమంపై లోకేశ్‌–సంధ్యారాణి చర్చ

అరకు అభివృద్ధి, సంక్షేమంపై లోకేశ్‌–సంధ్యారాణి చర్చ

గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం, ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ...

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు ...

పొగాకు వేలాలు వెంటనే ప్రారంభించాలి: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు వేలాలు వెంటనే ప్రారంభించాలి: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వేలం ప్లాట్‌ఫాంలను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి కంపెనీ తప్పనిసరిగా ...

పంచాంగం: 4 జులై 2026 (శనివారం)

పంచాంగం: 4 జులై 2026 (శనివారం)

సంవత్సరం: పరాభవ నామ సంవత్సరంఅయనం: దక్షిణాయణంఋతువు: గ్రీష్మ ఋతువుమాసం: ఆషాఢ మాసం (కృష్ణ పక్షం - చవితి)వారం: శనివారం (శనివాసరము)ప్రత్యేకత: ఆషాఢ బహుళ చవితితిథి & నక్షత్రంతిథి: ...

లూమియర్ మ్యూజియంలో గౌరవం అందుకున్న ఎస్‌ఎస్ రాజమౌళి

లూమియర్ మ్యూజియంలో గౌరవం అందుకున్న ఎస్‌ఎస్ రాజమౌళి

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మరోసారి విశ్వ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో ఆయన ...

Page 1 of 160 1 2 160

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News